20th July 2020 Current Affairs in Telugu || Download Shine India 20-07-2020 Daily Current Affairs In Telugu
20.07.2020
Quiz-summary
0 of 15 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 15 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- Answered
- Review
-
Question 1 of 15
1. Question
క్రికెట్ రేటింగ్ సంస్థ వివిధ రాష్ట్రాల “రుణ-GSDP” వివరాలకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ) ఆంధ్రప్రదేశ్ రుణ- GSDP నిష్పత్తి 34.6% గా ఉంది
బి) 14వ ఆర్థిక సంఘ సిఫారసుల ప్రకారం రుణ-GSDP నిష్పత్తి 25% వరకే ఉండాలి
సి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణాల విషయంలో దేశంలో 2వ స్థానంలో ఉంది
డి) తెలంగాణ ప్రభుత్వం రుణాల విషయంలో దేశంలో 14వ స్థానంలో ఉంది
1. బి&డి
2. బి మాత్రమే
3. ఎ&డి
4. సి మాత్రమేCorrect
Incorrect
-
Question 2 of 15
2. Question
బ్యాంకులకు గాను 2426 కంపెనీలు ఎన్ని కోట్ల రూపాయలను ఎగవేసినట్లు వెల్లడించింది.
1. 1,47,350 కో ||రూ.
2. 2,08,319 కో ||రూ
3. 1,20,215 కో ||రూ.
4. 2,15,310 కో ||రూ.Correct
Incorrect
-
Question 3 of 15
3. Question
క్రెడిట్ రేటింగర్స్ సంస్థ తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత సంవత్సరము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం గ్యారంటీల విలువ ఎన్ని కోట్ల రూపాయలకు చేరింది.
1. 38,215 కో ||రూ.
2. 49,442 కో ||రూ.
3. 53,516 కో ||రూ.
4. 63,218 కో || రూCorrect
Incorrect
-
Question 4 of 15
4. Question
ఎలక్ట్రికల్ పరికరాల ఉత్పత్తి సేవల విభాగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ కంపెనీకి
గోల్డెన్ పీకాక్ అవార్డ్ లభించింది.
1. రాజమండ్రి పేపర్ మిల్
2. కోస్టల్ ప్రాజెక్ట్
3. అమర్ రాజా బ్యాటరీస్ |
4. Sree CityCorrect
Incorrect
-
Question 5 of 15
5. Question
తెలుగు నాటనాకర్త, ప్రముఖ నవలాకారుడు రవిశాస్త్రి పురస్కారం ఈ సంవత్సరం ఎవరికి లభించింది.
1. వరవరరావు
2. చింతకింది శ్రీనివాసరావు |
3. మల్లెల సుబ్బరాయచౌదరి
4. బుడితా.భీమన్నCorrect
Incorrect
-
Question 6 of 15
6. Question
ఉద్దేశపూర్వక బ్యాంక్ రుణ ఎగవేతదారుల్లో ఏ ప్రైవేట్ సంస్థ అత్యధికంగా రుణాన్ని ఎగవేసింది.
1. రే ఆగ్రోలిమిటెడ్
2. నక్షత్ర బ్రాండన్
3. విన్సయ్ డైమండన్
4. గీతాంజలి జెమన్Correct
Incorrect
-
Question 7 of 15
7. Question
భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ సామాజిక మాధ్యమ ఖాతాలు హ్యాకింగ్ కు గురవడంతో ఆ సంస్థకు నోటీసులిచ్చింది.?
1. ఆరోగ్యసేతు
2. టెలిగ్రామ్
3. ట్విట్టర్
4. ఫేస్ బుక్Correct
Incorrect
-
Question 8 of 15
8. Question
ఆల్జీబ్రాలో పేరుమోసిన భారతీయ గణిత శాస్త్రజుడు ఇటీవల కన్నుమూశారు. ఆయన పేరును గుర్తించండి.
1. V.కృపాలాల్
2. C.S.శేషాద్రి
3. T.సుందరన్
4. G. జ్ఞానేశ్వర్Correct
Incorrect
-
Question 9 of 15
9. Question
ఉద్దేశపూర్వక ఎగవేతల వల్ల నష్టపోయిన ప్రభుత్వ బ్యాంకుల్లో ఏ బ్యాంక్ తొలిస్థానంలో నిలిచింది.
1. ఇండియన్ బ్యాంక్
2. యూనియన్ బ్యాంక్3. HDFC
ఉద్దేశపూర్వక ఎగవేతల వల్ల నష్టపోయిన ప్రభుత్వ బ్యాంకుల్లో ఏ బ్యాంక్ తొలిస్థానంలో నిలిచింది.
1. ఇండియన్ బ్యాంక్
2. యూనియన్ బ్యాంక్
3. HDFC
4. SBI4. SBI
Correct
Incorrect
-
Question 10 of 15
10. Question
ఇటీవల కరోనా అనంతరం 3TC క్రికెట్ సాలిడరీ కప్లో క్రికెట్ను ప్రారంభించింది.
1. దక్షిణాఫ్రికా
2. ఆస్ట్రేలియా
3. న్యూజిలాండ్
4. వెస్టిండీస్Correct
Incorrect
-
Question 11 of 15
11. Question
ప్రసిద్ధ కార్ రేసర్ లూయీస్ హామిల్టన్ తన కెరీర్ లో హంగేరి గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ సేషన్తో కలిపి ఎన్నవ పోల్ ను ఇప్పటిదాకా సాధించాడు.
1. 80
2. 150
3. 90
4. 100Correct
Incorrect
-
Question 12 of 15
12. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పధకం క్రింద ఎన్ని ఇళ్ళను కేంద్రం మంజూరు చేసింది
1. 2 లక్షలు
2. 1.5 లక్ష
3. 3 లక్షలు
4. 2.5 లక్షలుCorrect
Incorrect
-
Question 13 of 15
13. Question
20 నిమిషాల్లోనే కరోనాను గుర్తించే రక్తనమూనా పరీక్షను ఏదేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు
1. జర్మనీ
2. న్యూజిలాండ్
3. అమెరికా
4. ఆస్ట్రేలియాCorrect
Incorrect
-
Question 14 of 15
14. Question
టిక్ టాక్ బ్యాన్ అనంతరం భారతదేశంలో ఏ స్వదేశీ APP 50 లక్షలకు పైగా డౌన్ లోడ్లను సాధించింది.
1. సయానా
2. మిత్ర
3. జోష్
4. చింగారీCorrect
Incorrect
-
Question 15 of 15
15. Question
ఇటీవల ఏ దేశంలో తాజాగా 2.5 కోట్ల కరోనా కేసులు నమోదయ్యా యి
1. ఇరాన్
2. ఇరాక్
3. మాల్దీవులు
4. సెర్బియాCorrect
Incorrect
20 నిమిషాల్లోనే కరోనాను గుర్తించే రక్తనమూనా పరీక్షను ఏదేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు
1. జర్మనీ
2. న్యూజిలాండ్
3. అమెరికా
4. ఆస్ట్రేలియా
టిక్ టాక్ బ్యాన్ అనంతరం భారతదేశంలో ఏ స్వదేశీ APP 50 లక్షలకు పైగా డౌన్ లోడ్లను సాధించింది.
1. సయానా
2. మిత్ర
3. జోష్
4. చింగారీ
ఇటీవల ఏ దేశంలో తాజాగా 2.5 కోట్ల కరోనా కేసులు నమోదయ్యా యి
1. ఇరాన్
2. ఇరాక్
3. మాల్దీవులు
4. సెర్బియా
3 Comments