Download Daily Current Affairs 13th April 2020 Current Affairs pdf in Telugu || 13th April 2020 Current Affairs in Telugu
13.04.2020 CA
Quiz-summary
0 of 24 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 24 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- Answered
- Review
-
Question 1 of 24
1. Question
Quesion : 1. అంతర్జాతీయ అంతరిక్ష విమాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ .10 ఏప్రిల్
బి .12 ఏప్రిల్
సి.14 ఏప్రిల్
డి .20 ఏప్రిల్Correct
Incorrect
-
Question 2 of 24
2. Question
Quesion : ఇటీవల ఏ భారతీయ విద్యాలయ అంకుర సంస్థ “ఆయుస్మార్ట్ స్టెతస్కోప్”ను రూపొందించింది.
1.IISC
2. బాంబే
3. వరంగల్
4.కాలికట్Correct
Incorrect
-
Question 3 of 24
3. Question
Quesion : ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలకు రవాణా సేవలను అందించడానికి నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది?
1)బాక్సీ
2) జుగ్నూ
3) ఉబెర్
4) ఓలాCorrect
Incorrect
-
Question 4 of 24
4. Question
Quesion : 2 వ ప్రపంచ యుద్ధం తరువాత 1 వ సారి రద్దు చేయబడిన (134 వ ఎడిషన్) టెన్నిస్ టోర్నమెంట్ పేరు పెట్టండి?
1) ఆస్ట్రేలియన్ ఓపెన్
2) యుఎస్ ఓపెన్
3) ఫ్రెంచ్ ఓపెన్
4) వింబుల్డన్Correct
Incorrect
-
Question 5 of 24
5. Question
Quesion : 410 జిల్లాల్లో నిర్వహించిన COVID- 19 జాతీయ సన్నద్ధత సర్వే 2020 ను ఎవరు విడుదల చేశారు?
1) జితేంద్ర సింగ్
2) నితిన్ గడ్కరీ
3) ప్రహ్లాద్ సింగ్ పటేల్
4) ముక్తార్ అబ్బాస్ నఖ్వీCorrect
Incorrect
-
Question 6 of 24
6. Question
Quesion : కరోనా కేర్ బజాజ్ అల్లియన్స్ జనరల్ ఇన్సూరెన్స్తో కలిసి ఏ డిజిటల్ చెల్లింపుల సంస్థ అందించిన భారతదేశపు 1 వ ఆసుపత్రి భీమా?
1) ఫోన్పే
2) అమెజాన్
3) గూగుల్
4) పేటీఎంCorrect
Incorrect
-
Question 7 of 24
7. Question
Quesion : కరోనావైరస్ సంక్షోభంపై పోరాడటానికి కేంద్ర ప్రభుత్వం 10 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సమూహానికి చైర్మన్ ఎవరు?
1) హర్ష్ వర్ధన్
2) విజి సోమాని
3) అమితాబ్ కాంత్
4) వికె పాల్Correct
Incorrect
-
Question 8 of 24
8. Question
Quesion : ప్రస్తుత కేరళ గవర్నర్ ఎవరు?
1 ఆరిఫ్ మహ్మద్ ఖాన్
2 పరిద్ ఖాన్
3 మహ్మద్ షరీఫ్
4 మహ్మద్ సలీమ్Correct
Incorrect
-
Question 9 of 24
9. Question
Quesion : UN-DESA ఐక్యరాజ్యసమితి-ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం ప్రకారం 2020 సంవత్సరానికి ప్రపంచ వృద్ధి రేటు తగ్గడం ఏమిటి?
1) 0.5%
2) 1.5%
3) 2%
4) 1%Correct
Incorrect
-
Question 10 of 24
10. Question
Quesion : ‘కరోనావైరస్ వ్యాధి 2019 (COVID-19) తో పోరాడటానికి గ్లోబల్ సంఘీభావం’ అనే తీర్మానాన్ని ఆమోదించిన సంస్థకు పేరు పెట్టండి.
1) WHO
2) UNGA
3) G20
4) G7Correct
Incorrect
-
Question 11 of 24
11. Question
Quesion : ఇటీవల ఈ క్రింది దేశాలలోని ఏదేశ స్టోర్ట్స్ కౌన్సిల్ “ఇంట్లోనే మారధాన్”ను విజయవంతంగా నిర్వహించింది.
1.కెనడా
2.దుబాయ్
3.దక్షిణాఫ్రికా
4.అమెరికాCorrect
Incorrect
-
Question 12 of 24
12. Question
Quesion : ప్రపంచవ్యాప్త ఏటా తలసరి మామంసం వినియోగంలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది.
1.42వ స్థానం
2.38వ స్థానం
3.40వ స్థానం
4.35వ స్థానంCorrect
Incorrect
-
Question 13 of 24
13. Question
Quesion : భారతీయ రైల్వేశాఖ లాక్ డౌన్ కాలంలో ఎన్ని లక్షల కస్టమర్ ప్రశ్నలకు బదులు ఇచ్చినట్లు వెల్లడించింది.
1.2.34 లక్షలు
1.78లక్షలు
2.2.05 లక్షలు
3.1.08 లక్షలుCorrect
Incorrect
-
Question 14 of 24
14. Question
Quesion : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ Y.S.జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మండలాలు Redzoneలో ఉన్నట్లు వెల్లడించారు.
1.20 మండలాలు
2.30 మండలాలు
3.28 మండలాలు
4.37 మండలాలుCorrect
Incorrect
-
Question 15 of 24
15. Question
Quesion : దూరం నుండి రోగిని పరీక్షించే అధునాతన స్టెతస్కోప్ ను ఇటీవల ఏ భారతీయ యూనివర్శిటీ పరిశోధకులు విజయవంతంగా ఆవిష్కరించారు.
1.IIT బాంబే
2.IIT మద్రాస్
3.IPL
4.DRDOCorrect
Incorrect
-
Question 16 of 24
16. Question
Quesion : YSR రైతు భరోసా PM కిసాన్ నిధికి ఎన్ని కోట్ల రూపాయలు విడుదలైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది.
1.1063 కో ||రూ.
2.710 కో||రూ.
3.830 కో||రూ.
4.920 కో||రూ.Correct
Incorrect
-
Question 17 of 24
17. Question
Quesion : అంతర్జాతీయం ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల టన్నుల పైగా మాంసాహారాన్ని వినియోగించడం జరుగుతోంది.
1.10 కో|| టన్స్
2.22 కో|| టన్స్
3.28 కో|| టన్స్
4.31 కో || టన్స్Correct
Incorrect
-
Question 18 of 24
18. Question
Quesion : ఇటీవల ఏదేశంలో కరోనా తగ్గిన తర్వాత కూడా Rectivated కేసులు 91 నమోదయ్యాయి.?
1.దక్షిణకొరియా
2.చైనా
3.ఆస్ట్రేలియా
4.జర్మనీCorrect
Incorrect
-
Question 19 of 24
19. Question
Quesion : “వైర్ వెబ్ సైట్” ఎడిటర్ సిద్ధార్ద వరదరాజన్ పై ఏ రాష్ట్రం వేసిన కేసులు ఉపసంహరించుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న పాత్రికేయ సంఘాలు తీవ్రస్థాయిలో ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నాయి.
1.మహారాష్ట్ర
2.బీహార్
3.మధ్యప్రదేశ్
4.ఉత్తరప్రదేశ్Correct
Incorrect
-
Question 20 of 24
20. Question
Quesion : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు నమోదులో ఏ రాష్ట్రం చిట్టచివరి స్థానంలో ఉంది.
1.కర్నూలు
2.అనంతపురం
3.కడప
4.ప్రకాశంCorrect
Incorrect
-
Question 21 of 24
21. Question
Quesion : భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1.70 ల||కో.రూ. ప్యాకేజీలో PM కిసాన్ నిధికి తొలివిడతగా ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించినట్లు వెల్లడించింది.
1.8954 కో ||రూ.
2.9819 కో||రూ.
3.12806 కో ||రూ.
4.13,855 కో||రూ.Correct
Incorrect
-
Question 22 of 24
22. Question
Quesion : భారతదేశంలో ఏటా ఎన్ని వేల కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది.
1.8వేల||కో ||
2.10 వేల||కో ||
3.12 వేల||కో ||
4.14 వేలకో||Correct
Incorrect
-
Question 23 of 24
23. Question
Quesion : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ నగర, పురపాలక సంస్థ నీటి సరఫరాకు సంబంధించి పత్రికా ప్రచురిత వివరాల ప్రకారం అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ)ప్రస్తుతం 6.14% నీటిలోటు ఉంది
బి)అత్యధికంగా అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి కలిగిన పురపాలక నగర సంస్థలున్నాయి.
సి) ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజూ 80 లీటర్ల తాగునీరు సరఫరా చేయాలి
డి)లా డౌన్ వ్యవధిలో 1250 నుండి 1400 మిలి|| లీటర్ల నీటి వినియోగం పెరిగింది.
1.సి మాత్రమే
2.ఎ&డి
3.బి&సి
4.బి మాత్రమేCorrect
Incorrect
-
Question 24 of 24
24. Question
Quesion : భారత కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటివరకు “ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన” క్రింద 30 కోట్ల లబ్దిదారులకు గాను ఎన్ని కోట్ల రూపాయల ఆర్థికసాయం అందించినట్లు వెల్లడించింది.
1.25,207 కో||రూ.
2.28,256 కో||రూ.
3.30,216 కో||రూ
4.32,414 కో ||రూ.Correct
Incorrect
1. అంతర్జాతీయ అంతరిక్ష విమాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ .10 ఏప్రిల్
బి .12 ఏప్రిల్
సి.14 ఏప్రిల్
డి .20 ఏప్రిల్
Answer : B
2. ఇటీవల ఏ భారతీయ విద్యాలయ అంకుర సంస్థ “ఆయుస్మార్ట్ స్టెతస్కోప్”ను రూపొందించింది.
1.IISC
2. బాంబే
3. వరంగల్
4.కాలికట్
Answer : 2
3. ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలకు రవాణా సేవలను అందించడానికి నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది?
1)బాక్సీ
2) జుగ్నూ
3) ఉబెర్
4) ఓలా
Answer : 3
4. 2 వ ప్రపంచ యుద్ధం తరువాత 1 వ సారి రద్దు చేయబడిన (134 వ ఎడిషన్) టెన్నిస్ టోర్నమెంట్ పేరు పెట్టండి?
1) ఆస్ట్రేలియన్ ఓపెన్
2) యుఎస్ ఓపెన్
3) ఫ్రెంచ్ ఓపెన్
4) వింబుల్డన్
Answer : 4
5. 410 జిల్లాల్లో నిర్వహించిన COVID- 19 జాతీయ సన్నద్ధత సర్వే 2020 ను ఎవరు విడుదల చేశారు?
1) జితేంద్ర సింగ్ 2) నితిన్ గడ్కరీ 3) ప్రహ్లాద్ సింగ్ పటేల్ 4) ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
Answer : 1
6. కరోనా కేర్ బజాజ్ అల్లియన్స్ జనరల్ ఇన్సూరెన్స్తో కలిసి ఏ డిజిటల్ చెల్లింపుల సంస్థ అందించిన భారతదేశపు 1 వ ఆసుపత్రి భీమా?
1) ఫోన్పే
2) అమెజాన్
3) గూగుల్
4) పేటీఎం
Answer : 1
7. కరోనావైరస్ సంక్షోభంపై పోరాడటానికి కేంద్ర ప్రభుత్వం 10 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సమూహానికి చైర్మన్ ఎవరు?
1) హర్ష్ వర్ధన్
2) విజి సోమాని
3) అమితాబ్ కాంత్
4) వికె పాల్
Answer : 3
8. ప్రస్తుత కేరళ గవర్నర్ ఎవరు?
1 ఆరిఫ్ మహ్మద్ ఖాన్
2 పరిద్ ఖాన్
3 మహ్మద్ షరీఫ్
4 మహ్మద్ సలీమ్
Answer : 1
9. UN-DESA ఐక్యరాజ్యసమితి-ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం ప్రకారం 2020 సంవత్సరానికి ప్రపంచ వృద్ధి రేటు తగ్గడం ఏమిటి?
1) 0.5%
2) 1.5%
3) 2%
4) 1%
Answer :
10. ‘కరోనావైరస్ వ్యాధి 2019 (COVID-19) తో పోరాడటానికి గ్లోబల్ సంఘీభావం’ అనే తీర్మానాన్ని ఆమోదించిన సంస్థకు పేరు పెట్టండి.
1) WHO
2) UNGA
3) G20
4) G7
Answer : 2
11.ఇటీవల ఈ క్రింది దేశాలలోని ఏదేశ స్టోర్ట్స్ కౌన్సిల్ “ఇంట్లోనే మారధాన్”ను విజయవంతంగా నిర్వహించింది.
కెనడా
దుబాయ్
దక్షిణాఫ్రికా
అమెరికా
Answer : 2
12.ప్రపంచవ్యాప్త ఏటా తలసరి మామంసం వినియోగంలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది.
42వ స్థానం
38వ స్థానం
40వ స్థానం
35వ స్థానం
Answer : 1
13.భారతీయ రైల్వేశాఖ లాక్ డౌన్ కాలంలో ఎన్ని లక్షల కస్టమర్ ప్రశ్నలకు బదులు ఇచ్చినట్లు వెల్లడించింది.
2.34 లక్షలు
1.78 లక్షలు
2.05 లక్షలు
1.08 లక్షలు
Answer : 3
14.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ Y.S.జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మండలాలు Redzoneలో ఉన్నట్లు వెల్లడించారు.
20 మండలాలు
30 మండలాలు
28 మండలాలు
37 మండలాలు
Answer : 4
15.దూరం నుండి రోగిని పరీక్షించే అధునాతన స్టెతస్కోప్ ను ఇటీవల ఏ భారతీయ యూనివర్శిటీ పరిశోధకులు విజయవంతంగా ఆవిష్కరించారు.
IIT బాంబే
IIT మద్రాస్
IPL
DRDO
Answer : 1
16.YSR రైతు భరోసా PM కిసాన్ నిధికి ఎన్ని కోట్ల రూపాయలు విడుదలైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది.
1063 కో ||రూ.
710 కో||రూ.
830 కో||రూ.
920 కో||రూ.
Answer : 4
17.అంతర్జాతీయం ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల టన్నుల పైగా మాంసాహారాన్ని వినియోగించడం జరుగుతోంది.
10 కో|| టన్స్
22 కో|| టన్స్
28 కో|| టన్స్
31 కో || టన్స్
Answer : 3
18.ఇటీవల ఏదేశంలో కరోనా తగ్గిన తర్వాత కూడా Rectivated కేసులు 91 నమోదయ్యాయి.?
దక్షిణకొరియా
చైనా
ఆస్ట్రేలియా
జర్మనీ
Answer : 1
19.”వైర్ వెబ్ సైట్” ఎడిటర్ సిద్ధార్ద వరదరాజన్ పై ఏ రాష్ట్రం వేసిన కేసులు ఉపసంహరించుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న పాత్రికేయ సంఘాలు తీవ్రస్థాయిలో ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నాయి.
మహారాష్ట్ర
బీహార్
మధ్యప్రదేశ్
ఉత్తరప్రదేశ్
Answer : 4
20.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు నమోదులో ఏ రాష్ట్రం చిట్టచివరి స్థానంలో ఉంది.
కర్నూలు
అనంతపురం
కడప
ప్రకాశం
Answer : 2
21.భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1.70 ల||కో.రూ. ప్యాకేజీలో PM కిసాన్ నిధికి తొలివిడతగా ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించినట్లు వెల్లడించింది.
8954 కో ||రూ.
9819 కో||రూ.
12806 కో ||రూ.
13,855 కో||రూ.
Answer : 4
22.భారతదేశంలో ఏటా ఎన్ని వేల కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది.
8వేల||కో ||
10 వేల||కో ||
12 వేల||కో ||
14 వేలకో||
Answer : 2
23.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ నగర, పురపాలక సంస్థ నీటి సరఫరాకు సంబంధించి పత్రికా ప్రచురిత వివరాల ప్రకారం అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ)ప్రస్తుతం 6.14% నీటిలోటు ఉంది
బి)అత్యధికంగా అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి కలిగిన పురపాలక నగర సంస్థలున్నాయి.
సి) ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజూ 80 లీటర్ల తాగునీరు సరఫరా చేయాలి
డి)లా డౌన్ వ్యవధిలో 1250 నుండి 1400 మిలి|| లీటర్ల నీటి వినియోగం పెరిగింది.
సి మాత్రమే
ఎ&డి
బి&సి
బి మాత్రమే
Answer : 1
24.భారత కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటివరకు “ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన” క్రింద 30 కోట్ల లబ్దిదారులకు గాను ఎన్ని కోట్ల రూపాయల ఆర్థికసాయం అందించినట్లు వెల్లడించింది.
25,207 కో||రూ.
28,256 కో||రూ.
30,216 కో||రూ
32,414 కో ||రూ.